-
Home » Health Ministry
Health Ministry
మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు తాగిస్తున్నారా.. ఆ వయస్సు వారికి అస్సలు ఇవ్వొద్దు.. కేంద్రం కొత్త గైడ్లైన్స్ ఇవే..
Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు ఇస్తున్నారా.. అయితే, కాస్త జాగ్రత్త. డీజీహెచ్ఎస్ సలహాలను జారీ చేసింది.
సిగరెట్ల తరహాలో సమోసా, జిలేబీలకు వార్నింగ్ లేబుల్స్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు.
ఇక సమోసా, జిలేబీ, పకోడీలపైనా.. సిగరెట్ తరహా వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం కీలక నిర్ణయం
సిగరెట్ ప్యాకెట్స్పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
CoWIN data breach: మరోసారి డేటా లీక్ కలకలం… స్పందించిన భారత ప్రభుత్వం
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
COVID-19 cases: 12వేలు దాటిన కొవిడ్-19 కేసులు.. 70వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Monkeypox : మంకీ పాక్స్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్ధాయి సమావేశం
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు.
Omicron Cases In India : దేశంలో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..కేంద్రం కీలక సూచనలు
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
Harish Rao : హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగింత
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది.