Home » Health Ministry
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు.
సిగరెట్ ప్యాకెట్స్పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా సాగుతోంది. మరణాలు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి.