Home » HEARING
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర �
మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
మూడు రాజధానుల పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేటి నుంచి విచారణ జరపనుంది. ధర్మాసనం హైబ్రిడ్ పద్ధతిలో విచారణను మొదలెట్టబోతుంది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్
40 మరణశిక్ష కేసులపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
రోజులో 85 డెసిబెల్స్ మించి ఆడియో వింటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని అమెరికాకు చెందిన చారిటీ సంస్ధ తన పరిశోధనలో తేల్చింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది.