HEARING

    మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

    October 1, 2019 / 02:41 PM IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గత�

    అయోధ్య కమిటీకి గడువు పొడిగించిన సుప్రీం

    May 10, 2019 / 05:34 AM IST

    అయోధ్య భూవివాదం కేసులో స్నేహపూర్వక పరిష్కారం కనుగొనేందుకు తమకు ఇంకా సమయం కావాలని  ఇవాళ (మే-10,2019) విచారణ సందర్భంగా  ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు-15, 2019 వరకు మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం సమయాన్న�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

    May 2, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �

    రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..విచారణకు అంగీకరించిన సుప్రీం

    May 2, 2019 / 09:25 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీక‌రించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్‌ కు బ్రిట‌న్‌ పౌర‌స‌త్వం ఉంద‌ని,ఆయ‌న్నుఎన్న�

    రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

    April 30, 2019 / 11:58 AM IST

    జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వార�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు

    April 30, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది. Also Read : సేవామిత్ర ఆధార్ �

    రాఫెల్ డీల్ కేసులో కేంద్రానికి ఎదురుదెబ్బ

    April 10, 2019 / 05:35 AM IST

    రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

    లండన్ జైలుకి నీరవ్ : నో బెయిల్

    March 20, 2019 / 01:35 PM IST

    పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు

    పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

    March 7, 2019 / 01:31 AM IST

    రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న  ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అ�

    అయోధ్యకేసు మార్చి5 కి వాయిదా : మధ్యవర్తిత్వమే పరిష్కారం

    February 26, 2019 / 11:35 AM IST

    ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద రామజన్మభూమి క�

10TV Telugu News