Home » heatwave
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళల్లో ..
ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
ఢిల్లీ నుంచి దర్బంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చే భక్తులు కాళ్లు కాలుతుండటంతో పరుగులు తీసే పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్�