-
Home » Heeraben Modi
Heeraben Modi
Modi Birthday: తల్లిలేకుండా జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు.. 72 ఏళ్లపాటు హీరాబెన్ మోదీతో..
ఏ గొప్ప పని తలపెట్టినా తల్లి ఆశీర్వాదం తీసుకుని, ఆమె వద్ద కొంత చిల్లర తీసుకుని, ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేవారు మోదీ.
Heeraben Modi: హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన ప్రధాని మోదీ (ఫొటో గ్యాలరీ)
Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. గుజరాత్లోని గాంధీనగర్ శ్మశాన వాటికలో సాధారణ రీతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో వాహనంలో తల్లి పా�
PM Modi mother Carries Mortal Remains : తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ .. హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి
కన్నతల్లి పాడె మోసారు ప్రధాని మోడి. భారతీయ సంప్రయాలను పాటించారు మోడీ. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి.
PM Modi’s Mother Death : ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
PM Modi Emotional Tweet : తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
ప్రధానమంత్రి మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. తన తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత
ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Heeraben Modi: తల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ(100)ని చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఇవాళ ఉదయం హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. ఆ
Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఓటు వేసిన ప్రధాని తల్లి హీరాబెన్
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రైసన్లోని ఓ పోలింగ్ బూత్లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అన�