Home » HICC
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఇవాళ్టి నుంచి రెండ్రోజులు పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు..
ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యా.. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు.
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందన్నారు.
అనేక మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు.
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
వచ్చే నెల హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
stable government in Telangana : సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో శాంతి భద్రతలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది..అందుకే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం (నవంబర్ 22, 2020) HICCలో నిర్వహించిన బ్రా�