-
Home » HICC
HICC
హెచ్ఐసీసీలో రెండ్రోజులు భారత్ సమ్మిట్.. వందకుపైగా దేశాల నుంచి ప్రతినిధులు..
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఇవాళ్టి నుంచి రెండ్రోజులు పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు..
ఫార్మా రంగానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యా.. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి రజినీకాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడున్న గజినీలకు అర్థం కావడం లేదు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
CM KCR : మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయడం విషాదకరం : సీఎం కేసీఆర్
భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.
My Home Group: మై హోమ్ గ్రూప్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు.
Minister KTR BioAsia Conference : లైఫ్సైన్స్ రంగంలో ప్రపంచ హబ్గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందన్నారు.
Azadi Ka Amrit Mahotsav : స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి గడప,గడపకు తెలిసేలా చేయాలి-సీఎం కేసీఆర్
అనేక మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు.
HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు
వచ్చే నెల హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది : మంత్రి కేటీఆర్
stable government in Telangana : సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో శాంతి భద్రతలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది..అందుకే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం (నవంబర్ 22, 2020) HICCలో నిర్వహించిన బ్రా�