Home » high alert
Cyclone Montha మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Montha Cyclone మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ మేసేజ్ లు పంపిస్తున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్..
హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్..
రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు.
ఢిల్లీలో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు.
ఢిల్లీలో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నియోజకవర్గంలో డయేరియాతో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. వాంతులు విరేచనాలతో మరో 21 మంది ఆస్పత్రుల్లో చేరారు.
దేశంలో కొవిడ్ -19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగున ఉన్న కేరళలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, కర్ణాటకలో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రం హై అలర్ట్లో ఉంద�