ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.
నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
క్వాలిటీ విషయంలో రాజీ పడిన కంపెనీలకు భారీగా ఫైన్లు వేస్తామని సంకేతాలు పంపారు. లోపాలున్నాయని తేలితే వెంటనే కంపెనీలు వాహనాలు వెనక్కు తీసుకునేలా నిబంధనలు సవరిస్తామన్నారు గడ్కరీ.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగం సంస్థల బ్యాంకు ఖాతాలు, పిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
యూపీలో ఒవైసీ కారుపై కాల్పులు ఘటన తరువాత హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.
ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లో బాంబు పేలుడు ఘటన జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర �
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.