Home » highcourt
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన�
ban on diwali crackers: తెలంగాణలో దీపావళి పండగకు టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో దీపావళికి టపాసులు కాల్చితే… శ్వాసకోస సమస్యలతో రోగులు ఇబ్బందులు పడతారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ అనంతరం �
local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్. గతంలో కంటే కరోనా కేసులు తగ్గాయంటూ అఫిడవ
చట్టం విషయానికొస్తే దేవుడి భూములైనా సరే న్యాయప్రకారమే పరిష్కరిస్తామని టీఎస్ హైకోర్టు చెప్పింది. వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి అల్లిక్ అంజయ్య పిల్పై విచారణలో భాగంగా ఈ ఆదేశం ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది. టీటీడీకి చెందిన టీటీడీకి చెం
రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చిన వాదనలను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ‘మర్డర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టో తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పామని నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఉన్నవాళ్లే భూ క�
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త విద్యా సంవత్సరం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉందని హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ �
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�