-
Home » Himalayas
Himalayas
స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: భారత్ గురించి సునితా విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
"రాత్రి వేళ భారతదేశం అద్భుతంగా ఉంటుంది. నగరాలన్నీ వెలుగులతో నిండిపోతాయి. తెల్లటి లైట్లు కనిపిస్తాయి" అని సునితా విలియమ్స్ చెప్పారు.
వయనాడ్ తర్వాత ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవేనా?
ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
ఒంటిపై నూలు పోగు లేకుండా ఆ హీరో.. నన్ను నేను తెలుసుకోవడానికి అంటూ ట్వీట్
నటుడు విద్యుత్ జమ్వాల్ హిమాలయాల్లో నూలు పోగు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Nara Brahmani: లదాఖ్లో నారా బ్రాహ్మణి బైక్ యాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి లదాఖ్ ప్రాంతంలో చేసిన బైక్ రైడ్ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
Earthquakes in Himalayas : హిమాలయాల్లో గ్రహణం రోజు ప్రకంపనలు .. ఢిల్లీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు..?!
Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ�
NGRI Study In Himalayas : హిమాలయాల్లో ఎన్జీఆర్ఐ అధ్యయనం.. అంతు చిక్కని వేడి నీటి సరస్సులు
హైదరాబాద్ కేంద్రంగా భౌగోళిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్జీఆర్ఐ మరో కీలక అంశంపై పరిశోధనలు చేస్తోంది. ఎన్నో జీవనదులకు కేంద్రమైన హిమాలయ పర్వతాల అడుగున ఉన్న భూకంప కేంద్రాలు, ఖనిజాల అధ్యయనం, వేడి నీటి సరస్సుల మిస్టరీని తేల్చనుంది.
“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్’ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు
హిమాలయాల్లో అస్థిపంజరాల సరస్సు... ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారనేది వందల ఏళ్లుగా ఇప్పటికి అంతుచిక్కని రహస్యం. పరిశోధకులకు కూడా దొరకని మర్మం ఆ సరస్సులో దాక్కొని ఉంది. వందలాది మంది మూకుమ్మడిగా ఎలా చనిపోయారు. అస్థికల సరస్సు వెను
UN Reportలో సంచలన విషయాలు.. మారుతున్న వాతావరణం.. మానవాళికి రెడ్ అలర్ట్
భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ అన్ క
Saharanpur City : సుందర దృశ్యం…హిమాలయ శిఖరాల కనువిందు
Uttar Pradesh : సుందర దృశ్యం సాక్షాత్కారమైంది. హిమాలయ శిఖరాలు కనువిందు చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సంవత్సరం వరుసగా రెండో సారి హిమాయల పర్వతాలు కనిపించాయి. ట్విట్టర్ వేదికగా Sanjay Kumar. IAS ట్వీట్ �
Rosefinch Bird : హిమాలయాల్లో కొత్త పక్షిని కనుగొన్న సైంటిస్టులు
హిమాలయా పర్వతాల్లో శాస్త్రవేత్తలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్) శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి పేరు రోజ్ఫించ్.