Home » Himanta Biswa Sarma
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరు
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు కాల్ చేశాడని అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ చెప్పారు. మేమిద్దరం అర్థరాత్రి 2గంటల సమయంలో మాట్లాడుకున్నాం. తన సినిమా ప్రదర్శన సందర్భంగా గౌహతిలో జరిగిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం రాష్ట�
మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్కు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదన్నారు.
అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.
దేశానికి సావర్కర్ అందించిన సేవలను ప్రశ్నిస్తే పాపం తగులుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. రాహుల్ గాంధీ అటువంటి పాపం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రశ్నించే హక్కు
భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న�
‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క త
మదర్సాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారితే, వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మదర్సాలను కూల్చాలన్న ఉద్దేశం తమకు లేదని, వాటిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పార�
అస్సాంలోని ఉన్నత విద్యా పాఠశాలల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నట్లు మంగళవారం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను గుర్తు చేస్తూ సీఎం హిమంతకు ఆప్ హెచ్చరిక చేసింది. ‘‘ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టండి. వాటిని ఉన్నతం
Assam: అస్సాంలో జిహాదీల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఒక రకంగా రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కొంత కాలం క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ఆరుగురు.. లాక్డౌన్ సమయాన్ని ఆసరా చేసుకు�