Home » HINDU
కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �
ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని �
భారత్లో నివసించేవారంతా హిందువులే..అందరి DNA ఒక్కటే అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
సనాతన ధర్మాన్ని సవాల్ చేయడం కోసం కుల వ్యవస్థ మీద ధ్వజమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి ద్రవిడార్ కళగం సాంఘీకోద్యమాన్ని ప్రారంభించారని అన్న ఆయన.. కుల వ్యవస్థ, అంటరానితం వంటి జాఢ్యాలను నిర్మూలించడమే ఈ ఉ�
కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేష
తాను హిందువునే అయినప్పటికీ అవసరమైతే బీఫ్ (గోమాంసం) తింటానని వ్యాఖ్యానించారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని వాపోయాడు. అంతేకాదు, దేశంలో నాకు చోటు లేదని..(Danish Kaneria Sensational Allegations)
రాజస్తాన్లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.