-
Home » HINDU
HINDU
బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య.. అరటి పండ్ల విషయంలో గొడవ.. వ్యాపారిని కొట్టి చంపేశారు..!
లిటన్ చంద్ర ఘోష్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. హిందువుల వరుస హత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
భారత్ నా మాతృభూమి.. ఇండియా ఒక దేవాలయం.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్..
క్రికెట్ ఆడుతున్న రోజుల్లో మతపరమైన వివక్షను, బలవంత మతమార్పిడి ప్రయత్నాలను కూడా ఎదుర్కొన్నాను.
హిందువులను, దేవుళ్లను అవమానించే వారికి మనమేంటో చూపిద్దాం- మానాడులో పవన్ కల్యాణ్
మేము శాంతంగా ఉన్నామని మమ్మల్ని అసమర్థులు అనుకోవద్దన్నారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్
మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్లు నూరిపోశారా?
హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు.. అంతేకాదు..
కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది.
Rajasthan : ఒకే వేదికపై ఒక్కటైన 2,143 జంటలు.. రెండు ప్రపంచ రికార్డులు.. ఎక్కడంటే?
రాజస్ధాన్లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
Kolkata : ‘టూ బ్రదర్స్’ పేరుతో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం
మతం వారి పనికి అడ్డు కాలేదు. మతం వారి అనుబంధానికి అడ్డు కాలేదు. కొన్నేళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారు. 'టూ బ్రదర్స్' పేరుతో కోల్కతాలో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం కథ వైరల్ అవుతోంది.
Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
Chennai : మూడు మతాల పెద్దల పేర్లతో పోలీస్ అధికారి కూతురి పెళ్లి శుభలేఖ
కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?
Bharat Jodo Yatra: మోదీ ప్రభుత్వానికి 24 గంటలూ అదే పని.. కేంద్రంపై రాహుల్ ఫైర్
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �