Home » HINDU
మేము శాంతంగా ఉన్నామని మమ్మల్ని అసమర్థులు అనుకోవద్దన్నారు పవన్ కల్యాణ్.
మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్లు నూరిపోశారా?
కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది.
రాజస్ధాన్లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
మతం వారి పనికి అడ్డు కాలేదు. మతం వారి అనుబంధానికి అడ్డు కాలేదు. కొన్నేళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారు. 'టూ బ్రదర్స్' పేరుతో కోల్కతాలో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం కథ వైరల్ అవుతోంది.
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �
ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని �