Home » HINDU
భారత్లో నివసించేవారంతా హిందువులే..అందరి DNA ఒక్కటే అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
సనాతన ధర్మాన్ని సవాల్ చేయడం కోసం కుల వ్యవస్థ మీద ధ్వజమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి ద్రవిడార్ కళగం సాంఘీకోద్యమాన్ని ప్రారంభించారని అన్న ఆయన.. కుల వ్యవస్థ, అంటరానితం వంటి జాఢ్యాలను నిర్మూలించడమే ఈ ఉ�
కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేష
తాను హిందువునే అయినప్పటికీ అవసరమైతే బీఫ్ (గోమాంసం) తింటానని వ్యాఖ్యానించారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని వాపోయాడు. అంతేకాదు, దేశంలో నాకు చోటు లేదని..(Danish Kaneria Sensational Allegations)
రాజస్తాన్లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.
దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరి
ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు.
MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్లోని టీఎ�
RSS Chief Mohan Bhagwat: ఎవరైనా హిందువు అయి ఉంటే వారు కచ్చితంగా దేశభక్తుడై తీరాలి. అది అతని క్యారెక్టర్, నేచర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ దేశభక్తి గురించి విశ్లేషిస్తూ ఈ వ్యాక్యలు చేశారు. ఓ ఈవెంట్ లో రచయిత జ�