Home » HINDU
what is karma philosophy : ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం ప�
ఇంకెంతకాలం వివక్ష ? హిందీని బలవంతంగా రుద్దవద్దు..ఆయుష్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీఎంకే నేత, MP కనిమొళి డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు ట్రైనింగ్ క్లాసుల నుంచి బయటకు వెళ్లాలని సూచించిన ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచ్చాపై చ�
గణేష్ చతుర్థి మహాపర్వ దినం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఈసారి గణపతిని దేశవ్యాప్తంగా ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు గణేష్ చతుర్థి మొదటి రోజున అందరూ పిండి వంటకాలతో సంతోషంగా జరుపుకుంటారు. భారతదేశ
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో
ఆగస్టు 5 న అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్
గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్�
శివ విహార్లో బాబ్రీ మసీదు పేలుళ్లు.. హిందు-ముస్లింల అల్లర్లు లాంటి ఆందోళన సృష్టించాలని చేసిన ఆందోళనకారుల ప్రయత్నం వృథాగా మిగిలిపోయింది. పలు కమ్యూనిటీల నుంచి, కులాలు, మతాల నుంచి సాయం చేసేందుకు వచ్చిన ఘటన అందరినీ కదిలించింది. ప్రేమ్కాంత్ బాగ
ఢిల్లీలో ఆందోళనలు.. సీఏఏ, యాంటీ సీఏఏ నిరసనలు కాస్తా మతాలకు అంటుకుని మసీదులు కాల్చేసే స్థాయికి మారిపోయింది. మసీదులపై కాషాయ జెండా ఎగరేస్తూ మత విద్వేషపూరితమైన ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో ఓ జంట సాహసమే చేసింది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంల
నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్ అంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. స్కూల్లో మతం గురించి దరఖాస్తులో ఉందని తన కూతురు అడిగిందని, ఇందుకు తాను ‘వీ ఆర్ ఇండియన్స్’ అని సమాధానం చెప్పినట్లు షారూఖ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భారత దేశం గ