Home » HINDU
మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే
మతాలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లి ఆ జిల్లాకే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని అలప్పుఝా ప్రాంతంలోని మసీదులో ఇద్దరు హిందూ మతస్థులు ముస్లిం వ్యక్తుల ఏర్పాట్లతో జరిగిన వివాహంతో ఒకటయ్యారు. వేదికగానే కాదు.. మహిళ తరపు ఆర్థికంగానూ సాయం చ�
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లు (CAB) బిల్లుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు నుంచి ఆందోళనలు చలరేగగా.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర�
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �
ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర
సెప్టెంబరు 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఒకే భాషలో మాట్లాడాలని అదీ హిందీనే మాట్లాడని పిలుపునిచ్చిన షాకు వ్యతిరే�
హిందూ అమ్మాయి.. ముస్లిం అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లే సరికి మతాలపై ఉన్న అనుమానాలు అబ్బాయిని మోసగాడంటూ వెనక్కినెట్టేశాయి. ఒక్కటి అయ్యేందుకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఆ జంటకు తీపి కబురుచెప్పింది న్యాయస్థానం. మహిళను ప్రే
హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత�