Home » Hindupuram
పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్చీచర్ ను ధ్వంసం చేశారు.
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
హిందూపురంలో బాలయ్య అభిమానులు మాస్ సెలబ్రేషన్స్ చేశారు.
నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది.
జిల్లాలో కీలకమైన ఇద్దరు బీసీ నేతలు పార్లమెంట్కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున..
తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేశారు జగన్.
ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు, ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి అని బాలయ్య పిలుపునిచ్చారు. వచ్చే వారంలో హిందూపురానికి వస్తానని, అప్పుడు మీతో కలసి మాట్లాడతానని బాలకృష్ణ చెప్పారు.