Home » HMDA
skywalk projects at mehdipatnam and uppal : హైదరాబాద్ నగరంలో పాదచారుల రక్షణ కోసం… నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకాశ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ప్రయోగాత్మకంగా మొదట వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ వద�
Night Bazaar along Hussain Sagar : హుస్సేన్ సాగర్ అందాల సరసన నైట్ బజార్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్సాగర్ తీరం వెంబడి ‘నైట్ బజార్’ అభివృద్ధి చేయనున్నార�
Hyderabad Hussain sagar : హైదరాబాద్ హుస్సేన్సాగర్ను మొత్తం ఖాళీ చేస్తామన్నారు. పూడిక తీస్తామన్నారు. పూర్తి మంచినీటి చెరువుగా మార్చేస్తామన్నారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నా.. అది అలాగే ఉంది. సాగర్ క్లీనింగ్పై.. ఇప్పటికీ స్పష్టత లేదు. నెలకు లక్షలు ఖర్చవుతున్న�
HMDA పరిధిలో లే-అవుట్లకు పర్మిషన్ లభించాలనే ఇక నుంచి వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు.లేకుంటే ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చేది లేదని తెలిపారు.ఇప్పటికే లే-అవుట్ అయి ఉన్న 100 అడుగులకు తక్కువగా రోడ్డు వదిలి ఉండి ఉంట�
FASTag తీసుకోలేదా ? ఆ ఏమవుతుంది..అంటూ ORRపైకి వెళుతున్నారా.. అయితే మీకు భారీగానే ఫైన్ విధించే అవకాశం ఉంది. అదనపు బాదుడు తప్పదని HMDA అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫాస్టాగ్ లేన్లో ఇతర వెహికల్స్ వెళితే..రెట్టింపు టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. తిరుగు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు దిశాన�
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆరు గంటలుగా కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగ�
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో
గణనాథుల ఉత్సవం వచ్చేసింది. వినాయకుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి మట్టి గణనాథుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంతోపాటు కమిటీలు భావించాయి. అందులో భాగంగా భారీ ఎత్తున మట్టి గణపతుల పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో మట్టి వినాయకుల�
వేసవిలో హైదరాబాద్ మొత్తం షికారు కొట్టేయాలని అనుకుంటున్నారా? మీ కోసమే హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధ్భుతమైన ఆఫర్ ఇచ్చేసింది. నెక్లెస్రోడ్డులోని మూడు పార్కుల్లో ఒకటే టిక్కెట్ తో ఎంట్రీ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది హెచ