hold

    విశాఖలో పవన్ ర్యాలీ : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు

    October 20, 2019 / 10:20 AM IST

    విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేనానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. నవంబర్ 03వ తేదీన ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఉపాధి దొరక్క కార్మికులు త�

    పంచాయతీరాజ్ శాఖలో పనులు నిలిపివేత

    September 17, 2019 / 09:56 AM IST

    ఏపీ లో  సీఎం జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరై , పనులు మొదలు పెట్టని వాటిని నిలిపి వేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన పలు రహాదారి పనులను నిలిపివేశారు. ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస�

    ఉప ఎన్నికల ముందు…యోగి సర్కార్ కు బిగ్ షాక్

    September 16, 2019 / 04:16 PM IST

    యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర

    మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి

    May 10, 2019 / 01:58 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత

    రాహుల్ అజ్ణాత పేరు ఇదే

    April 3, 2019 / 10:44 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశా

    బిగ్ డెసిషన్ : 10 ఎకరాలు ఉంటే రేషన్ కట్

    March 5, 2019 / 10:39 AM IST

    రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులకు మాత్రమే ఆహార భధ్రత కార్డులిచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. 10 ఎకరాలు, అంతకుమించి భూమి కలిగి ఉండి, రైతు బంధు స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నవారి�

10TV Telugu News