-
Home » Holy Dip
Holy Dip
11 రోజుల్లో 11 కోట్ల మంది.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
January 26, 2025 / 10:57 PM IST144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు.
మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. అలాంటి పొరపాట్లు చేయొద్దని అధికారుల కీలక సూచనలు
January 21, 2025 / 06:30 AM ISTజనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 11న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
Tirupati : అంధకారంలో తిరుపతి ?, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు!
November 18, 2021 / 09:25 PM ISTఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. అల్పపీడనం బలపడి తుఫాన్ గా మార మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Haridwar Kumbh Mela : 35లక్షల మంది స్నానాలు.. కుంభమేళాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2వేలకు చేరువలో కొత్త కేసులు
April 14, 2021 / 04:20 PM ISTఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది…
సప్త జన్మల పాపాలను పోగొట్టే రథసప్తమీ స్నానం
February 18, 2021 / 09:08 PM ISTratha saptami rituals : రథ సప్తమి …ఇది పవిత్రమైన దినం. ఈరోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.ఈ…
పుష్కర భక్తుల సౌకర్యార్థం ఉచితంగా ఇ – టికెటింగ్ బుకింగ్… మంత్రి వెల్లంపల్లి
November 20, 2020 / 01:46 PM ISTTungabhadra pushkarams slots up for online booking : Vellampalli : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభధ్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్…
మాఘ మాసం : మాఘ స్నానం విశిష్టత
January 25, 2020 / 01:59 AM ISTమాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం…
కార్తీకమాసం చివరి సోమవారం : భక్తులతో కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు
November 25, 2019 / 02:07 AM ISTకార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం…
పవిత్రస్నానం చేసేందుకు వెళ్లి..ఆరుగురు మృతి
November 12, 2019 / 06:22 AM ISTబీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు. బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ…
బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!
February 27, 2019 / 11:55 AM ISTభారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్…