-
Home » honeymoon
honeymoon
భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. దుబాయ్ లో రచ్చ.. ఫొటోలు వైరల్..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య.
భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లిన సమంత.. ఏ దేశానికో తెలుసా..? న్యూ ఇయర్ అక్కడే..
సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి పోర్చుగల్ దేశానికి వెళ్లారు. ఆ దేశంలో ఎంజాయ్ చేస్తూ సమంత దిగిన పలు ఫోటోలు, అక్కడి ప్లేస్ లను, రాజ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ �
భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు వైరల్.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి మాల్దీవ్స్ కి వెళ్లారు. మాల్దీవ్స్ లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు రాహుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
హనీమూన్కి వెళ్లింది... భర్తను హత్య చేసింది
హనీమూన్కి వెళ్లింది... భర్తను హత్య చేసింది
ఇంకో హనీమూన్ జంట మిస్సింగ్.. 12 రోజులైనా ఆచూకీ లేదు.. అసలేం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో వారు గల్లంతయ్యారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘోరం.. రైలు కింద పడి నవవరుడు దుర్మరణం... హనీమూన్ కోసం గోవాకు వెళ్తుండగా..
వరంగల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. అంతా కలిసి గోవా వెళ్లే వాస్కోడి గామా రైలు ఎక్కారు.
హనీమూన్ విషయంలో గొడవ.. కొత్త అల్లుడిపై మామ యాసిడ్తో దాడి..!
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాకు చెందిన ఇబాద్ అతీక్ ఫాల్కేకు అదే ప్రాంతానికి చెందిన జాకీ గులామ్ ముర్తజా ఖోటాల్ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు.
91ఏళ్ల వృద్ధురాలిని హనీమూన్కు తీసుకెళ్లిన యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?
అర్జెటీనాకు చెందిన 23ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో ఉంటున్నాడు. అతని తండ్రి కొద్దికాలం క్రితమే చనిపోయాడు..
ఫిజి ఐస్ల్యాండ్స్లో రకుల్ ప్రీత్ సింగ్ హనీమూన్ ఫొటోలు..
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఫిజి ఐస్ల్యాండ్స్ లో హనీమూన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
భర్తతో ఆ దేశానికి హనీమూన్కి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. బికినిలో ఫొటోలు వైరల్..
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కలిసి హనీమూన్కి వెళ్లారు.