Home » honour killing
Honour killing in Rajasthan, father assassinated married daughter, who eloped with lover : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసారని ప్రేమించిన ప్రియుడితో పారిపోయిన యువతిని ఆమె తండ్రి హత్యచేసి పోలీసులకు లొంగిపోయాడు. పారిపోయిన ప్రేమికులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, పోలీసు రక్షణ పొం�
chhattisgarh:చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. బంధువులు అయ్యే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసి తగల బెట్టారు. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లో పక్క, పక్క ఇళ్లల్లో ని�
Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు
Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార
Hemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టడంతో జూన్లో ఇద్దరు ఇంట్లోంచి పారి
Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇం�
Hemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్రెడ్డితో పాటు బంధువులు �
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�
ప్రియుడితో శృంగారంలో మునిగి తేలుతున్న కూతుర్ని చూసిన పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరినీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా లో ఈ దారుణం జరిగింది. బందా జిల�
షాకింగ్ న్యూస్. ఇదో పరువు హత్య. ఒక తండ్రి తన కుమార్తెను కిరాతకంగా హత్యచేశాడు. కూతురికి కరెంట్ షాకిచ్చి.. ఆపై గొంతు కోసి చంపేశాడు. తన కుమార్తె పక్కంటి అబ్బాయితో ప్రేమలో పడిందనే కారణంతో ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 22ఏళ్ల కుమార్తెను తండ్రి హత్