Home » honour killing
తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.
సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ కళ్లలో ఆనందంకోసం ..
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది....
హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు.
సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఓ తండ్రి తన కన్న కూతుర్ని కాల్చి చంపాడో తండ్రి. వాంగ్ములం ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని కోర్టు హాల్లోనే కాల్చి చంపాడు తండ్రి.
తమిళనాడులో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు.
ఇతర కులస్తుడిని,మతస్తుడిని ప్రేమించిన పాపానికి చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఏభాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు.
హైదరాబాద్లోని బేగంబజార్లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
నాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టినింటికి వెళ్లబోనని ఆశ్రిన్ అంటోంది.