Home » horticulture
సిట్రోనెల్లాను సాగు చేసేందుకు తెలంగాణలో అన్ని నేలలు అనుకూలం. జులై, ఆగష్టు నెలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దుబ్బు నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన పిలకలను నాటుకోవాలి. ఒక్కసారి నాటితే ఏడాది ఐదేళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు.
రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు.
వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో.. అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ముఖ్యంగా బంతిపూలు, ఆకర్షణీయమైన రంగులో ఉండి, ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లను, వ్యాపారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అందేకే ఈ మద్య వీటిని అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు.
కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 1
కర్ణాటక నుంచి ఒక్కొ మొక్కకు 50 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. సాధారణంగా ఎకరాకు 500 మొక్కలను వేస్తారు. అయితే.. తనకు కొత్త పంట కావడంతో.. ఎకరానికి 150 నుంచి 200 మొక్కలను నాటారు. దిగుబడి బాగా వస్తే మరిన్ని మొక్కలను నాటనున్నారు. డ్రీప్ ద్వారా �
రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు నటరాజ్, శ్రీనివాసులు చిత్తూరుజిల్లా మదనపల్లె శివారులో ఉన్న తెట్టు అనే గ్రామంలో చింత చెట్ల నమూనాలు తీసుకువచ్చి పరిశోధనలు చేపట్టారు.