Home » horticulture
ప్రధానంగా గజేంద్ర రకం సాగులో వుంది. ప్రస్థుతం మే నెలలో విత్తిన కంద శాకీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతులోపాలు ఏర్పడ్డాయి. దీని వల్ల సరైన పెరుగుదలలేక, మొక్కల ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు.
అయితే వరుసగ కురిసిన వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
వాతావరణం పూల సాగుకు అనుకూలంగా ఉండటంతో పృథ్వీ చేసిన ప్రయోగం ఫలించింది. మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
ఖరీఫ్ లో సాగుచేసిన రాగి పంటకు అగ్గితెగులు , కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకులమీద, కంకిదశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తిచెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గితెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యల�
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు.
గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి