Home » hospital
అసలే కరోనా సీజన్.. హాస్పిటల్ కు వెళ్లేందుకు వాహనాలే లేకుండా పోయాయి. అటువంటి సమయంలో హాస్పిటల్ కు వెళ్లాలని నేరుగా అంబులెన్సునే చోరీ చేసేశాడు. దొంగను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు తాను హార్ట్ పేషెంట్ అని..
బళ్లారిలోని కంప్లీ తాలూకాలో ఓ 30ఏళ్ల వ్యక్తి తనను కాటేసిన పాముతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉప్పరహల్లి గ్రామంలోని కడప్పా అనే వ్యక్తి చేతిపై కాటేసిన పామును పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
శత్రువుల దాడిలో కత్తిపోటుకు గురైన వ్యక్తి.. కత్తిని కడుపులో ఉంచుకొనే పోలీస్ స్టేషన్ కి పరుగు తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.
కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77), ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
డాక్టర్లు చేసిన తప్పిదానికి అకారణంగా కాలు పోగొట్టుకున్నాడో పేషెంట్. వయస్సు రీత్యా పెద్ద వాడైన ఓ వ్యక్తి ఫ్రిస్టాడ్ క్లినిక్ లో జాయిన్ అయ్యాడు. చాలా అనారోగ్యంతో బాధ...
చాలా జంటలు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. చాలామంది సంతానం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆసుపత్రులలో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.
ఓ నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే...ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూసింది.
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ ర�