Home » hospital
నీలోఫర్ ఆస్పత్రిలో వసూళ్ల దందా..!
కరోనా ఆసుపత్రిలో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇక సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ విషయానికి వస్తే అధునికసాంకేతికతతో ఒక దాత నుండే ఎక్కవ పరిమాణంలో ప్లేట్ లెట్స్ ను సేకరిస్తారు. ఈ విధానం వల్ల రక్తం నుండి ఇతర అంశాలను పక్కన పెట్టి ఒక్క
డ్రగ్స్ కేస్ ఇండియన్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతూనే ఉండగా తాజాగా మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో..
ఎవరినైనా పాము కరిస్తే భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. కాటేసిన పామును తనతో పాటు తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు.
ఒంగోలు రిమ్స్ కోవిడ్ వార్డులో యువకుడి అసభ్యప్రవర్తన
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
నీళ్ళు తాగుతున్న సందర్భంలో ఓ పన్నును మింగేసింది. కొద్ది సేపటి తరువాత వాంతులు, కళ్ళు తిరగటం, అసహనంగా అనిపించటం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి.
రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నవారికి ఐసీయూలోకి వెళ్లే రిస్క్ 66 శాతం తక్కువగా ఉందని, మరణించే రిస్క్ 81శాతం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఈ విధంగా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.