Home » hospital
చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన శ్రావణి బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భా
చనిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లాడు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
oxygen shortage దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత సహా ఇతర కారణాలతో 24 గం�
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Rampur District hospital : కరోనా రోగులకు సేవలు చేసి చేసీ..డాక్టర్లు, నర్సులు సహనం కోల్పోతున్నారా? అన్నట్లుగా ఉంది ఓ హాస్పిటల్ లో ఓ నర్సు, డాక్టర్ కొట్టుకున్న తీరు చూస్తే. సాక్షాత్తూ పోలీసులు అక్కడ ఉన్నా..వారి కళ్లముందే ఓ డాక్టర్,నర్సు కొట్టుకున్నవీడియో ఒకటి స�
కూర్చుని నిక్షేపంలా కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చచ్చిపోయాడని నిర్థారించారు డాక్టర్లు. పైగా అతను చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీని కూడా బంధువులకు అప్పగించారు. బీహార్ లో డాక్టర్ల చేసిన ఘనకార్యంతో సదరు వ్యక్తి బంధువులు అగ్�
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో తారేరంలో మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా.. 22మంది మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించవల్సి ఉంది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత మొత్తం 22మ�