-
Home » hospitalised
hospitalised
ముద్రగడ పద్మనాభంకు ఐసీయూలో చికిత్స.. ఆందోళనలో అభిమానులు.. తండ్రిని చూసేందుకు ఆస్పత్రికి కుమార్తె..
కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..
వామ్మో.. మండీ బిర్యానీ తిని ఆసుపత్రిపాలైన కుటుంబం
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం.. ఆసుపత్రిలో చేరిక
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు త
అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం, అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే..
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు.
Former Uttarakhand C.M : కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి డివైడర్ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి....
karnataka : ప్రాణాలమీదకు తెచ్చిన పెళ్లి విందు .. ఆస్పత్రిపాలైన 150మంది
పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైయ్యారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
Nepal President Paudel hospitalised: నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్కు మళ్లీ గుండెపోటు..ఆసుపత్రిలో చేరిక
నేపాల్ దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్కు శనివారం మళ్లీ గుండెనొప్పి వచ్చింది. గుండెనొప్పితో బాధపడుతున్న రాంచంద్ర పౌడెల్ను రెండో సారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో రెండోసారి గుండెనొప్పి రావడంతో రాంచంద్రను త్రిభువన్ యూని�
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి అస్వస్థత
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి అస్వస్థత
Thailand Princess Hospitalised : గుండెపోటుతో కుప్పకూలిన థాయిలాండ్ యువరాణి.. బ్యాంకాక్లోని ఆస్పత్రిలో చికిత్స
థాయిలాండ్ యువరాణి తీవ్ర అస్వస్థకు గురి అయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. యువరాణి బజ్రకిటియాబా తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగై�
Madhapur Water : మాదాపూర్లో కలుషిత నీరు ఒకరు మృతి.. 45 మందికి అస్వస్థత
గత వారం రోజుల నుంచి బస్తీలో కలుషిత నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంచినీరు దుర్వాసనతో వస్తున్నాయని.. వాటిని తాగిన వారు వాంతులు, విరోచనాలు...