Home » Hospitals
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రజలందరికీ కష్టాలు తెచ్చి పెట్టినా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రోగుల నుంచి దోచుకుంటూనే ఉన్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. దీంతో పలు ఆస్పత్రులపై తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్
Sonu Sood : కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడిలా మారాడు నేషన్ రియల్ హీరో సోనూసూద్. గతేడాది లాక్డౌన్ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. అడిగిన వారందరికి సాయం చేస్తున్నాడు. బెడ్లు, ఆక్సిజన్, మందులు.. ఇలా ఏది అడిగినా వెంట�
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖ�
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేస�
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
కొన్ని సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చి మంచి చేస్తాయి. ఇంకొన్ని నేరుగా మంచిని చేస్తాయి. ఎలా అంటే.. ఇదిగో రాధే శ్యామ్ సినిమా సెట్ లాగే. రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్దేలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు యువీ సంస్థ యాబై పడకలతో సెట్ వ�
Corporate Hospitals : కరోనా సమయంలో తెలంగాణాలో కార్పొరేట్ ఆసుపత్రులు రూటు మార్చాయి. కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకొనేందుకు..స్టార్ హోటల్స్ ను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశాయి. కోవిడ్ బాధితులకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వందల రూమ్స్ ను బుక్ చేశాయి. దాదాపు 12 వం�
కోవిడ్ కంట్రోల్, ట్రీట్మెంట్లో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.