Home » Hospitals
Telangana Covid : కరోనా పరీక్షలు, చికిత్సకు వెళ్లే వారు..ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచి రావాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. ఏ సమస్య రాకుండా..ఉండేందుకు ఇలా చేయడం కరెక్టు అని తెలిపారు. కరోనా చికిత్సలు, పరీక్షలకు వచ్చిన వారు.
NO Oxygen Shortage in Telangana : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ�
ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవడంతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది.
కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దే�
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్ హైఅలర్ట్ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆసుపత్ర
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు... ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు.