Home » Hospitals
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? దీని నుంచి ఎప్పుడు బయటపడుతాం ? ఇలాంటి ఎనో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కానీ..తొందరలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అందుకనుగుణంగా ప్రయోగాలు
తెలంగాణలో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఈ వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న సమయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ప్రతి ఆసుపత్రి కూడా కిక్కిరిసి కనిపిస్తుంది. వైరస్ తమకెక్కడ సోకుతుందో అనే భయంతో �
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్
సాధారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల్లో ఎవరైనా వైద్య చికిత్స అయిన ఖర్చులను చెల్లించలేకపోతే… ఆ బిల్లులు చెల్లించేంతవరకు వారిని బయటకు ఆస్పత్రివాళ్లు అనుమతించరు. ఇలాంటి ఘటనే ఒక మధ్యప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని రాషాజాపూర్లో
కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది
కొద్ది రోజులుగా హాస్పిటల్లో గుండె జబ్బు వచ్చిందని వచ్చే వారి కంటే.. తమకు కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మందికి గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనా
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున�
దేశంలో కరోనా కేసుల సంఖ్య 900 దాటిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఎంత భయం పుట్టిస్తున్నా కూడా ఇంకా ప్రజలు బయట తీరుగు�