Home » Hospitals
కరోనాపై యుధ్ధం అంటే మాములు విషయం కాదు.. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుద్ధం చేసే వైద్యులకు కూడా ఇది అంటుకునే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు డాక్లర్లకు కోవిడ్-19 వచ్చింది అనే వార్తలు డాక్టర్లను భయానికి గురి చేస్తుండగా.. ఇప్
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా
ప్రాణాలు కాపాడే డాక్టర్కే దిక్కు లేకుండాపోయింది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని 4హాస్పిటళ్ల చేర్చుకోమంటూ తిరస్కరించారు. ఎట్టకేలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో వెంటిలేటర్పై ఉంచి చికి
నగరంలోని పది హాస్పిటళ్లను COVID-19 ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు 47కు చేరాయి. ఈ మేరకు ముంబై నగరంలోని 10ప్రైవేట్ హాస్పిటళ్లను ఐసోలేషన్ హాస్పిటళ్లుగా మార్చేశారు. జాస్లోక్, హెచ్ఎన్ రిలయన్�
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఒకదానిపై యుద్ధం చేస్తున్నాయి. అదే కరోనా వైరస్. లాటిన్ బాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కనుక దీనికి కరోనా అని పేరు పెట్టారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కోవిడ్-19గా దీని పేరుని మార్చేస�
నగరంలో కరోనా భయం నెలకొంది. వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా మాస్క్లకు ఫుల్ డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఇదే అదనుగా మాస్క్ రేట్లను పెంచేసినట్లు తెలుస్తోంది. రూ. 1.60 లభించే మాస్క్న
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 106మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా తెలియని అంశాలు ఉన్నాయ�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్ రీస�
ప్రభుత్వానికి మూడు సంవత్సరాల టైం ఇవ్వండి..అప్పటిలోగా..ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితిని మార్చివేస్తానన్నారు సీఎం జగన్. దశల వారీగా వీటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి..ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామన్నారు. అక్టోబర్ 02వ తేదీ జిల్లాలోని కరపలో స