Home » Hotels
sheep hotels : యాదవులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. వీరు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు ఇప్పటికే గొర్రెలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే…గొర్రె�
Highest Covid Superspreader Risk : కరోనా ప్రభావం కాస్తా తగ్గినట్టే కనిపిస్తోంది. నెమ్మదిగా రెస్టారెంట్లు, జిమ్ లు, హోటళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా విజృంభించబోతుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 98 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ డ
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
Raids On Hotels And Restaurants: విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. నిల్వ చేసిన, కలుషిత ఆహార పదార్ధాల విక్రయాలపై సోదాలు జరిపారు. అనంతరం పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార పదార్థా�
హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �
కోవిడ్ – 19 మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలో 258 కేసులు నమోదు కాగా..ఐదుగురు మృతి చెందారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయ�
కరీంనగర్లో కరోనా డేంజర్ బెల్ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్ పట్టణంలో హై �
విజయవాడలోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్..
భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడేసింది. తొలి రెండింటిలోనూ పరాజయం పొంది దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. తమ చేతకానితనాన్ని చెప్పుకోకుండా భారత హోటళ్లు ప్రొటీన్ ఫుడ్ అందించలేకపోతున్నాయి. అంటూ దక్షిణాఫ్రిక�