Hotels

    డెడ్లీ ఫుడ్‌ : కుళ్లిన మాంసం, పాడైన ఆహారం

    August 29, 2019 / 01:20 PM IST

    ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాలను తయారు చేసే వరంగల్ నగరంలోని హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి.

    పాచిపోయిన చికెన్, డేంజర్ కెమికల్స్ : విశాఖలో రెస్టారెంట్లు, హోటళ్ల దుర్మార్గం

    April 29, 2019 / 09:05 AM IST

    పాచిపోయిన చికెన్, హానికారక కెమికల్స్, రంగులు.. విశాఖ జిల్లాలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు బరి తెగించాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యతా  ప్రమాణాలు పాటించడం లేదు. క్వాలిటీ లేని ఆహార పదార్దాలను కస్టమర్లకు �

    టిఫిన్ చేస్తుండగా పేలిన బాంబు : తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత

    April 21, 2019 / 01:31 PM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి అనంతపురం వాసులు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురంకి చెందిన టీడీపీ నేత, ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అలిమినేని సురేంద్రబాబు బృందం విహారయాత�

    శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం

    April 21, 2019 / 10:18 AM IST

    ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఇప్పటివరకు 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రదాడులు జరి�

    మారణహోమం : కొలంబోలో 8వ బాంబు పేలుడు

    April 21, 2019 / 09:42 AM IST

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. తాజాగా 8వ పేలుడు సంభవించింది. కొలంబో సమీపంలోని డెమటోగోడ ప్రాంతంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం (ఏప్రిల్ 21,2019) మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అంతకుముందు దేహీవాలుజా ప్రాంత

    ఈస్టర్ వేడుకల్లో విషాదం : శ్రీలంకలో వరుస పేలుళ్లు.. 26 మంది మృతి

    April 21, 2019 / 05:07 AM IST

    ఈస్టర్ పర్వదినం సందర్భంగా విషాదం నెలకొంది. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంకలో వరుస  బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది.

    గుంటూరులో యుద్ధం : మోడీ టూర్‌పై సెగలు

    February 9, 2019 / 12:52 PM IST

    విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్‌గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�

    గుంటూరులో టీడీపీ – బీజేపీ యుద్ధం : మోడీ సభ ఏర్పాట్లపై ఆంక్షలు

    February 8, 2019 / 10:03 AM IST

    గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద  జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి  ప్రసంగించనున్నారు.  ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�

    న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్ కమ్ 

    January 1, 2019 / 03:36 AM IST

    హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ధూమ్ ధూమ్ గా జరిగాయి. 2019కి గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. రోజంతా యువత హంగామా చేశారు. బాణ సంచా పేలుళ్�

10TV Telugu News