Hulchul

    నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్ చల్, మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షలు, 20 తులాల బంగారం చోరి

    October 20, 2020 / 08:38 AM IST

    Nepali gang Hulchul In Hyderabad : నగరంలో నేపాలీ గ్యాంగ్ లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట చోరీలకు పాల్పడుతూ..భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసిన ఈ ముఠాలు..శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సంపన్నుల కుటుంబాల్లో చేరి నమ్మకంగా వ్యవ

    Vishaka Central Jail లో 27 మంది ఖైదీలకు కరోనా

    July 30, 2020 / 12:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా

    చేయి కొరికింది.. మెడపై రక్కింది : మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించింది

    November 17, 2019 / 02:47 AM IST

    హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.

    భారీ చోరీలతో కలకలం : చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

    October 27, 2019 / 05:48 AM IST

    అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లు.. ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సభ్యుల ముఠా… కుంట్లూరు, పసుమాముల కాలనీల్లోకి ఎంటరైన విజువల్స్‌ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను చూసి బాధితులే కాదు.. స్థానికులందరూ భయాందోళనకు గురవుతున

    సమ్మర్ హాలిడేస్ : రైళ్లో కేటుగాళ్లు..జాగ్రత్త

    April 18, 2019 / 10:35 AM IST

    రైలు ఎక్కేందుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తారు. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి బ్యాగులను దోచేస్తారు. ఇలా అయా రైల్వేస్టేషన్లను అడ్డాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై రైల్వే పోలీసులు ప్�

    హమ్మయ్య : చిరుతను పట్టుకున్నారు

    February 15, 2019 / 02:02 AM IST

    తూర్పుగోదావరి : చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో గత 10 రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుతను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దొరిక్కిచ్చుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న చిరుతను ఫారెస్�

    చిక్కినట్లే చిక్కి మాయం : ఆ గ్రామాల్లో చిరుత భయం

    February 14, 2019 / 07:21 AM IST

    తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండల వాసులకు ఓ చిరుత చుక్కలు చూపించింది. బలుసుల్లంకలో ఇద్దరిపై దాడికి పాల్పడడంతో అక్కడి జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు తలో దిక్కు పారిపోయారు. అటూ ఇటు తిరిగిన చిరుత..ఓ గు

    భ్రమకీ, నిజానికీ తేడా ఏంటి?

    February 13, 2019 / 10:45 AM IST

    హల్ చల్- త్వరలో విడుదల..

10TV Telugu News