HURT

    Bengaluru: చెడు వ్యక్తులను మాత్రమే బాధ పెడతానని పోస్ట్ పెట్టి సీఈవో, మేనేజర్‭ను చంపేశాడు

    July 12, 2023 / 04:08 PM IST

    వాట్సాప్ స్టేటస్‭లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు

    పరువు పోతుందని కరోనా బాధితుడు ఆత్మహత్య

    July 22, 2020 / 10:19 AM IST

    తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�

    ఉరి తప్పించుకోవడానికేనా? జైల్లో తల పగలకొట్టుకున్న నిర్భయ దోషి

    February 20, 2020 / 03:51 AM IST

    ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్బయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపర�

    రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటికి తీవ్రగాయాలు

    January 18, 2020 / 12:47 PM IST

    బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)

    సీఎం జగన్ నన్ను రోడ్డు మీద నిలబెట్టేలా చేస్తున్నారు – జేసీ

    January 12, 2020 / 10:54 AM IST

    రాజకీయంగా సీఎం జగన్ తనను ఏమి చేయలేడని..అయితే..ఆర్థికంగా రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. రాజధాని తరలింపు విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లా�

    “నిర్బల సీతారామన్”…క్షమాపణలు చెప్పిన అధిర్ రంజన్

    December 4, 2019 / 02:38 PM IST

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్‌సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వార�

    ఇంగ్లీష్ వచ్చు..కానీ అంటూ ట్రంప్ సెటైర్లు..నిజంగానే కొట్టిన మోడీ

    August 27, 2019 / 04:27 AM IST

    సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్

10TV Telugu News