Home » husband
సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య
మేడ్చల్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. తన సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. రాజ బొల్లారం గ్రామ పంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) వెల్డింగ్ పని చేస్తుంటాడు. అతనికి భార్య లక్ష్మి ఉంది. సంతానం
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్
సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వ
కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.