husband

    నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

    March 13, 2020 / 02:57 AM IST

    వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు…ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందరూ…ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. నిద్ర పోతున్నమొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి  హతమార్చింది ఓ ఇల్లాలు.  భద్రా�

    ఇద్దరు పెళ్లాలు చాలక మూడో పెళ్లికోసం యత్నాలు..చివరికి జైలు పాలు

    March 8, 2020 / 12:40 AM IST

    శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో  మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు.  ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.

    ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతోందని.. భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

    February 29, 2020 / 12:13 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు

    8 నెలల క్రితం భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

    February 28, 2020 / 06:38 AM IST

    ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హై

    అవును.. మేం విడిపోయాం – ‘ప్రేమ పావురాలు’ భాగ్యశ్రీ

    February 28, 2020 / 06:38 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన భర్తతో విడిపోయినట్టు తెలిపారు..

    భార్యకు వాతలు పెడుతూ..కొడుకుతో వీడియో తీయించిన శాడిస్టు

    February 27, 2020 / 09:21 AM IST

    ఓ శాడిస్ట్ భర్త భార్యను పెట్టిన హింసల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. వీడు మనిషేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అనే అనుమానం వస్తుంది. భార్యను అమానుషంగా కొట్టి..తలపై ఇనుపరాడ్డుతో బలంగా బాది..తలనుంచి రక్తం ధారగా కారుతున్నా ఆ రాక్షస

    కాపురానికి పంపడం లేదని భార్య మేనమామను చంపేశాడు

    February 22, 2020 / 07:58 AM IST

    కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు

    ప్రియుడితో రాసలీలలు : అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య

    February 22, 2020 / 07:49 AM IST

    అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�

    బతికిపోయాడు : సైనేడ్ తో భర్తను చంపాలనుకున్న భార్య

    February 18, 2020 / 10:54 AM IST

    ఈ మధ్యకాలంలో సమాజంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో తెలియదు కానీ తాళి కట్టిన భర్తను తుదముట్టంచటానికి భార్యలు కొత్త కొత్త టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండ�

    తన బాయ్ ఫ్రెండ్‌ను భర్తతో షేర్ చేసుకుంది

    February 17, 2020 / 07:17 AM IST

    వాళ్లు ట్రిపుల్స్ అంట. ఇద్దరు దంపతులు ఒక సంతానం ఉన్న ట్రిపుల్ కాదు. ఇద్దరు మగాళ్లు ఒక ఆడ కలిసి కాపురం చేస్తున్న ట్రిపుల్స్. ఆరేళ్ల దాంపత్య జీవితం తర్వాత ఆ మహిళ తమ జీవితంలోకి వచ్చిందంటూ చెబుతున్నారు. క్రిస్(38), మ్యాట్ బ్రాండ్(28)అనేఇద్దరు యువకులు

10TV Telugu News