Home » Hyderabad Crime
ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.
హైదరాబాద్ పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని చెప్తున్నారు.
ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై.. డ్రైవర్ అతని స్నేహితుడు అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం..