Home » Hyderabad Metro
కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి
మెట్రో రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ టికెట్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రవేశ పెట్టారు. పేటియం భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ఆండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎం�
తిరుపతి – తిరుమల మధ్య లైట్ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. వర్క్ స్పీడ్గానే ఉంది.. మరి ప్రాజెక్ట్ వ�
ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం
హైదరాబాద్ మెట్రోలో మరో విధానం వచ్చింది. మేక్ మై ట్రిప్ ద్వారా క్యూ ఆర్ కోడ్ బుకింగ్ సిస్టంను లాంఛ్ చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి, మేక్ మై ట్రిప్ సీఈవో రాజేశ్ లు పాల్గొన్నారు. ప్రపంచంల
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు
హైదరాబాద్ మెట్రో స్టేషన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ పైపు ఊడిపడింది. మెట్రో స్టేషన్ పైనుంచి ప్లాస్టిక్ పైప్ ఊడిపడింది. అయితే.. పైప్ పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో… ప్రమాదం తప్పింది. నగరంలో మ�
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్)
ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06