Home » Hyderabad residents
Gold : బంగారం, వెండి ధరలు అమాంతం పెరగటంతో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో నగర ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు, తమిళనాడు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు.
వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత తాగునీటి సరఫరా ప్రారంభమైంది. ఉచిత వాటర్పై ప్రజలకు ఆసక్తి లేదని తెలుస్తోంది. అందుకు కారణాలేంటి?
Hyderabad residents killed in Araku accident : అరకులోయ బస్సు ప్రమాదం ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అరకు విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్పేట ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. షేక్పేటలోని వినాయక్న