Home » Hyderabad
Osmania Hospital: వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు మెడికోలకు..
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి నగదులు, నగదు దోచుకెళ్లారు.
ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి.
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది.
పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే వారు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.
తమకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ వరాహమూర్తి కుటుంబం సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది.
బుక్ మై షో నిర్వాహాకులపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ తర్వాతే టికెట్లు విక్రయించాలని ఆదేశించారు.
షేక్పేట వినోబానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల పసికందు ఆస్పత్రిలో 17రోజులుగా మృత్యువుతో పోరాడుతూ కన్ను మూశాడు.
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ పట్టణంలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు....