Home » Hyderabad
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.
PM Modi Public Meeting : ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
PM Modi With Pawan Kalyan : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ ను ప్రధాని మోదీ ఆపాయ్యంగా పలకరించారు. అంతేనా..
Raja Singh : ఇంతకీ రాజాసింగ్ కు ఆహ్వానం అందిందా లేదా? రాజాసింగ్ ను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి? అనే డిస్కషన్ నడుస్తోంది.
PM Modi Fires On CM KCR : ఈ మూడు హామీలను నెరవేర్చకుండా ఇక్కడి సర్కారు మోసం చేసింది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. అహంకారం ఎవరికి ఉన్నా వారిని ఓడించాలి.
Pawan Kalyan Praises Modi : దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. ఆ కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ.
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.