Home » Hyderabad
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు
ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.
మట్టి గణేషుడి విగ్రహాన్ని సీపీ సీవీ ఆనంద్ నిమజ్జనం చేశారు.
హైదరాబాద్ లో భారీ వర్షం వలన జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహిదీపట్నం, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్ బ్యాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.
భాగ్యనగరంలోని ఓ ఏరియాలో 30 మంది చిన్నారులు గీసిన గణేశుని బొమ్మలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు. ఆ ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎక్కడంటే?
అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్ ఇండియా మజిలీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చ�
హుస్సేన్ సాగర్పై ప్రత్యేక దృష్టి