Home » Hyderabad
శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ
తెలంగాణ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మధుసూదన్రెడ్డిని రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధుసూదన్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల
హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావటంతో వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు సూచించింది GHMC EV&DM (విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్). రోడ్లపై ఇబ్బందులు �
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.
ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�
ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం �
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని అం�
ESI-IMS స్కామ్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.