Home » Hyderabad
దసరా పండుగ రోజు, ఆ తర్వాతి రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఇబ్బందులు తలెత్తితే అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటించింది. సిటీలో ఇప్పటికే కూకట్ పల్లి, సికింద్రాబాద్, కాప్రా, కంటోన్ మెం
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్ర
నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో… శనివారం (అక్టోబర్5, 2019) సాయంత్రం రవిప్రకాశ్ను బంజారాహిల్స్
ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భ�
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్ల బరువు 4.9 కేజీలు ఉంది. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉందని చెప్పారు. దుబాయ్ విమానంలో వచ్చిన ముగ్గురి నుంచి 42 బంగారు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగర వాసులకు త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు