Home » Hyderabad
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే తండ్రే కాటేశాడు. రెండేళ్లుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. డైరీ ఫామ్ దగ్గర నివాసం ఉండే వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నా�
హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల నానాటికి పురుషుల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం చైతన్యపురిలో ఓయువతికి మందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మరువక ముందే కూకట్ పల్లి లో ఓ యువతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిం
హరర్ కే హడలెత్తిస్తున్నాడు త్రిల్లర్ సినిమాల దర్శకుడు రాఘవ లారెన్స్. వరుసగా దెయ్యం సినిమాల సీక్వెల్ లతో ప్రేక్షకులను భయపెట్టిస్తున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ షాకిచ్చాడు. బాలీవుడ్ యంగ్ స్టార్ ను పొగడ్తలతో ముంచెత్తి విజయ్ ను చిన్నబుచ్చాడు ప్రభాస్. చాలా షార్ట్ టైంలో కష్టపడి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీతో �
హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. వనస్థలిపురంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంజనీరింగ్ కోర్సులు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రస్థాయి విద్య�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 341 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 247, గ్రామీణ ప్రాంతాల్లో 75, నిర్దేశిత జిల్లాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర�
హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య �
రైల్వే ప్రయాణికులు శుభవార్త. శేరిలింగంపల్లి నియోజకవర్గంతోపాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన రైల్వే ప్రయాణికులకు ఊరట లభించింది. ఏప్రిల్ 15 సోమవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు ఇన్న�
తెలంగాణలో పాలిసెట్-2019 కు సర్వం సిద్ధమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16 మంగళవారం నిర్వహించనున్న పాలిసెట్-2019 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగ