Home » Hyderabad
హైదరాబాద్ : మాదాపూర్ లోని ఓ ప్రముఖ ప్లే స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయాలే అమానుషంగా ప్రవర్తించారు. మూడున్నరేళ్ల పాపని లైంగికంగా వేధించారు. పాప ప్రైవేట్ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయాల వికృత చేష్టలు కలక�
హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు మరో ఉద్యోగి గుప్తాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరో ఇద్ద�
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న క్లర్క్ ఉద్యోగం కోసం లక్షల మంది దరఖాస్తు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వోద్యోగం అంటే ఏ స్థాయిలో పోటీ ఉటుందో చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఖాళీలు భర్తీ చేస్తు
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు సర్వశక్తులొడ్డారు. కంటి మీద కునుకు లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. అయితే పోలీసులు బందోబస్తులు, భద్రతలలో బిజీగా ఉండటంతో… వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు
హైదరాబాదీలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సింగూరు, మంజీరా నుంచి నగరానికి రావల్సిన నీటి సరఫరా నిలిచిపోవడంతో…జలమండలి అందిస్తోన్న ట్యాంకర్లతో పాటు… ప్రైవేటు ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర�
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) అధికారుల ఫిర్యాదు మేరకు వారు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఆధార్ కార్డు చట్టంల�
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని చారిత్రక సీతారాం మహరాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ రామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సీతారా
ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గ్రూప్ కేసుపై ఉచ్చు బిగుసుకుంటోంది. ఓవైపు అన్ని రాష్ట్రాలలో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్పై కేసులన్నీ పెండింగ్లో ఉండటంతో… ఈడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు ఈ కేసును సీబీఐ�
ఇంటర్ ఫలితాలు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐతే.. ఇంటర్ ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టేలా వుంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీ ఫలితాలు వచ్చ