Hyderabad

    రుణ‌మాఫీ పొందే రైతుల సంఖ్య ఎంత ? 

    April 13, 2019 / 04:04 PM IST

    ఖరీఫ్ రాబోతుండటంతో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో రుణ‌మాఫీ అమ‌లు చేసేందుకు ఇప్పటికే క‌స‌రత్తు ప్రారంభించారు అధికారులు. ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న మేర‌కు మాఫీకి �

    చంద్రబాబుకు మంత్రి తలసాని సవాల్ : తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలోనే ఉండు

    April 13, 2019 / 02:12 PM IST

    తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రవారిపై కేసులు వేశారన్న చంద్రబాబు ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న

    రెచ్చిపోయిన మందుభామలు : కారుతో బీభత్సం

    April 13, 2019 / 04:22 AM IST

    హైదరాబాద్‌లో మందుబాబులే కాదు మందు భామలూ రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. ఫుల్‌గా డ్ర

    మందుబాబు వీరంగం : పోలీసుల సెల్‌ఫోన్ పగలకొట్టాడు

    April 13, 2019 / 02:49 AM IST

    హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు

    5 నెలల్లో ఇంత మార్పా : తెలంగాణలో 62.69 శాతం పోలింగ్

    April 13, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ లోక్�

    తెలంగాణాలో విచిత్ర పరిస్థితి : పగలు ఎండ – సాయంత్రం వాన

    April 13, 2019 / 12:58 AM IST

    తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పగలు భానుడు భగభగమని మంటపుట్టిస్తుంటే..సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావం�

    మూడంచెల భద్రత : స్ర్టాంగ్‌ రూమ్స్‌లో ఈవీఎంలు భద్రం

    April 12, 2019 / 02:48 PM IST

    తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్‌ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు

    ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్ వివరణ

    April 12, 2019 / 02:30 PM IST

    కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. కరీంనగర్‌ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు

    కొత్త పుర‌పాల‌క, రెవిన్యూ చట్టాల రూప‌క‌ల్పన‌పై సీఎం కేసీఆర్‌ క‌స‌ర‌త్తు

    April 12, 2019 / 02:21 PM IST

    నూత‌న పుర‌పాల‌క చ‌ట్టం, రెవిన్యూ చట్టం రూప‌క‌ల్పన‌పై సీఎం కేసీఆర్‌ క‌స‌ర‌త్తు ప్రారంభించారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చ‌ట్టాల రూప‌క‌ల్పన‌ చేయాల‌ని అధికారులను ఆదేశించారు. IAS తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు చేయాల�

    ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం : టైట్ సెక్యూరిటీ

    April 12, 2019 / 01:25 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.

10TV Telugu News