Hyderabad

    నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

    March 30, 2019 / 05:34 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

    స్కూల్ ఎడ్యుకేషన్‌లో : 4వేల 136 పోస్టులు భర్తీ

    March 30, 2019 / 03:03 AM IST

    హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC

    పేదరికంతో ఫీజు కట్టలేక.. విద్యార్ధిని ఆత్మహత్య

    March 30, 2019 / 02:09 AM IST

    ఇంజనీర్ కావాలని అనుకున్న ఆశయాన్ని పేదరికం చిదిమేసింది. తండ్రి ఫీజు కట్టలేడు. ఫీజు ఇవ్వకుంటే కాలేజీ ఒప్పుకోదు. ఏ చేయాలో తెలియని పరిస్థితిలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తూ యువతి తీసుకున్న నిర్ణయం

    గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

    March 30, 2019 / 01:15 AM IST

    గుడ్ న్యూస్..అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు పెద్దమ్మ గుడి వద్ద ఆగబోతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ రైలు పలు స్టేషన్ల వద్ద ఆగడం లేదు. దీనితో చాలా మంది ప్రయాణీకులు మెట్రోకు దూరమయ్యారు. దీనిని గమనించిన మెట్రో అధికారులు ఆయా స్టేషన్ల వద్ద పనులు వే

    ఏం జరిగింది : బీటెక్ అమ్మాయి ఆత్మహత్య

    March 29, 2019 / 01:41 PM IST

    నగరంలో విషాదం నెలకొంది. చికడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవనంపై నుంచి దూకి బి టెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

    నా బిడ్డను కాపాడండి…సుష్మాను కోరిన హైదరాబాద్ మహిళ

    March 29, 2019 / 10:05 AM IST

    బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తన కొడుకుని కాపాడాలని హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ అనే మహిళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి విజ్ణప్తి చేసింది.బంగ్లాదేశ్ లో తన కొడుకు మొహ్మద్ ఇమ్రాన్ దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతం

    గుర్తుకొస్తున్నాయి : వీహబ్ దేశానికే స్ఫూర్తి

    March 29, 2019 / 09:55 AM IST

    హైదరాబాద్: ఉత్సాహవంతులైన మహిళలను చూస్తుంటే నలభై ఏండ్ల క్రితం వ్యాపారం ప్రారంభించిన రోజులు గుర్తుకొస్తున్నాయని బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్‌షా అన్నారు. జూబ్లీహిల్స్‌లో వీహబ్ ఆఫీసును ప్రారంభించిన మంజుదార్ షా తెలంగాణ ఏర్పడిన

    దోమల్ని చంపటానికి డ్రోన్లు : GHMC వినూత్న యత్నాలు

    March 29, 2019 / 07:34 AM IST

    హైదరాబాద్ : ఆరడుగులంటే మనిషి కూడా అర అంగుళం కూడా లేని దోమంటే చాలు హడలిపోతాడు. దోమల సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ ఎంసీ టెక్నాలజీని వాడుతు..వినూత్న యత్నాలు చేపట్టింది.  చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసంలో దోమలతో సతమతమవుతున్న వారి ఉపశమనం కోస�

    ఓట్ల కోసమే మహిళా జపం : మూలనపడ్డ 33 శాతం రిజర్వేషన్

    March 28, 2019 / 03:47 PM IST

    తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే... అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.

    తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్లేనా ? ఉనికి కోసం పాట్లు

    March 28, 2019 / 03:37 PM IST

    తెలంగాణ‌లో పార్టీని నిల‌బెట్టుకోవ‌డం టీడీపీకి స‌వాల్‌గా మారింది.

10TV Telugu News