Home » Hyderabad
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జనసేన తరపున ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ సాయంత్రం ఏపీకి వస్తున్నారు. రేపు, ఎల్లుండి ఆమె ఏపీ, తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. రేపు విశాఖలో మధ్యాహ్నం పవన్, మాయావతి సంయుక్తం�
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.
మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1)41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్..కొబ్బరి బోండాలు..ఫ్రూట్ జ్యూస్ లను తాగుతు తాత్కాలిక ఉపశమ�
హైదరాబాద్లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్లో బహిరంగసభలు నిర�
హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ�
అంతర్జాతీయ కిడ్నీ బదిలీ రాకెట్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. టర్కీ కేంద్రంగా జరుగుతున్న ఈ కుంభకోణాన్ని పోలీసులకు ఎట్టకేలకు చేధించగలిగారు. గంపరాజు అనే హైదరాబాద్ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయం చేయాలనే ఉధ్ద�
పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష
హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర�